Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్విని కుటుంబానికి సీయం జగన్ 10 లక్షల ఎక్స్‌గ్రేషియా

Webdunia
మంగళవారం, 20 అక్టోబరు 2020 (21:28 IST)
అమరావతి: ఇటీవల హత్యకు గురైన దివ్య తేజస్విని కుటుంబానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
 
తేజస్విని తల్లిదండ్రులు, వి.జోసెఫ్, కుసుమా మంగళవారం ఇక్కడి సీఎం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. దిశా చట్టం ప్రకారం నేరస్థుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ కష్ట సమయాల్లో ప్రభుత్వం కుటుంబానికి అండగా నిలుస్తుందని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments