Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆశీస్సులతోనే సిఎం అయ్యాను : జగన్

Webdunia
గురువారం, 30 మే 2019 (12:05 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవుతున్నానన్నారు వైఎస్. జగన్మోహన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా జగన్మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు తిరుమల శ్రీవారిని జగన్మోహన్ రెడ్డి దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
ఒక సాధారణ భక్తుడిలాగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి తిరుమల శ్రీవారి సేవలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయం వద్ద టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనా ఏర్పాట్లు చేశారు. రంగనాయక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల మీడియాతో జగన్ మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతోనే సిఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నానని, వెంకటేశ్వరస్వామి అంటే తనకు ఎంతో భక్తి అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments