Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబు రైల్వే ట్రాక్‌పై ఉండ‌గానే దూసుకొచ్చిన ట్రైన్... తప్పిన ప్రమాదం (Video)

ఠాగూర్
గురువారం, 5 సెప్టెంబరు 2024 (19:58 IST)
విజయవాడ పరిధిలోని మధురానగర్‌లో వరద ముంపు ప్రాంతాల్లో గురువారం కూడా ముమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఆ సమయంలో ఆయనకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వరదను పరిశీలించేందుకు రైలు వంతెనపైకి సీఎం వెళ్లారు. వంతెనపై నడిచి బుడమేరు ఉధృతిని చంద్రబాబు పరిశీలించారు. రైలు వంతెనపై ఆయన నడుస్తుండగానే రైలు ఎదురుగా రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. 
 
వెంటనే సీఎం దృష్టికి రైలు వస్తున్న విషయం చెప్పారు. ఆ వెంటనే ఆయన పక్కకు తప్పుకున్నారు. అయితే, రైలు మాత్రం చంద్రబాబుకు అతి సమీపంగా రైలు వెళ్లింది. రైలు తగలకుండా సీఎం ఓ పక్కకు నిలబడి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. రైలు వెళ్లిపోయాక అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయోత్సవం జరుపుకుంటున్న నాని- వాల్ పోస్టర్ బేనర్లో కొత్తవారితో సినిమా

ప్రభాస్ తో బిగ్గర్ రోల్ వుండే సినిమా చేయాలని ఉంది : ఫరియా అబ్దుల్లా

వరద బాధితులకు అండగా నిలుస్తాం: చిత్ర పరిశ్రమ

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

మిస్టర్ సెలెబ్రిటీ చిత్రంలో వినాయకచవితి పాటలో అలరించిన వరలక్ష్మీ శరత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

బెల్లం టీతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

చింతపండు పేస్ట్‌తో ఫేస్‌ప్యాక్‌ వేసుకుంటే ఏంటి లాభం?

శరదృతువు వచ్చింది .. ఇనార్బిట్ మాల్ సైబరాబాద్‌లో ఆనందం పంచుతుంది

ప్యాకేజ్డ్ జ్యూస్‌లు వద్దండోయ్.. తాజా పండ్ల రసాలే ముద్దు

తర్వాతి కథనం
Show comments