Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో దుకాణాలకు నిప్పు పెట్టిన కన్నడ భక్తులు

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (08:36 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని దుకాణాలకు కర్నాటకకు చెందిన భక్తులు వ్యక్తులు నిప్పు పెట్టారు. టీ దుకాణం వద్ద స్థానిక, కన్నడ భక్తుల మధ్య ఏర్పడిన చిన్న వివాదమే కారణం. కర్నాటక యువకుడిపై స్థానికులు గొడ్డలితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కన్నడ భక్తుడుని ఆస్పత్రికి తరలించారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మొహరించారు. 
 
టీ దుకాణం వద్ద ప్రారంభమైన చిన్నపాటి గొడవ పెద్దదిగా మారింది. దీంతో తాత్కాలిక దుకాణాలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై దాడికి కారణమైంది. ఆ తర్వాత ఆగ్రహంతో ఊగిపోయిన కన్నడ భక్తులు టీ దుకాణానికి నిప్పు పెట్టారు. దీంతో కర్నాటక భక్తుడిపై స్థానికులు గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 
 
దీంతో ఆగ్రహించిన కన్నడ భక్తులు దుకాణాలకు నిప్పుపెట్టారు. ఫలితంగా ఆలయ పరిసరాలతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పాతాళగంగ, నంది సర్కిల్, పరిపాలనా విభాగం ముందు పైపు లైన్లతో పాటు తాత్కాలిక షాపులు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments