Webdunia - Bharat's app for daily news and videos

Install App

4గంటల పాటు చంద్రబాబు వద్ద విచారణ.. 20 ప్రశ్నలు.. కలిసిన కుటుంబీకులు

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (22:18 IST)
Babu
టీడీపీ అధినేత చంద్రబాబును నాలుగు గంటల పాటు సీఐడీ ప్రశ్నించింది. సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వంలోని బృందం ఆయనను కార్యాలయంలోని ఐదో అంతస్థులో విచారిస్తోంది. ఈ సందర్భంగా 20 ప్రశ్నలకు పైగా ఆయన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  
 
ఎస్పీజీ సెక్యూరిటీ సమక్షంలోనే ఆయన విచారణ కొనసాగుతోంది. విచారణ మధ్యలో చంద్రబాబును ఆయన న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కలిశారు.
 
మరోవైపు, చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు సిట్ కార్యాలయంలో చాలాసేపు వేచివుండాల్సి వచ్చింది. కుమారుడు నారా లోకేష్, సతీమణి భువనేశ్వరి నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి నలుగురూ టీడీపీ అధినేతను కలిశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments