Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహితుడితో రహస్య సంబంధం పెట్టుకునీ.. చివరకు...

Webdunia
బుధవారం, 17 అక్టోబరు 2018 (17:25 IST)
చిత్తూరు జిల్లాలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు ప్రాణాలు కోల్పోయింది. జిల్లాలోని కార్వేటినగరంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, కార్వేటి నగరం మండపం ఎంఎం విలాసం పంచాయతీ పరిధిలోని గుండ్రాజు ఇళ్ళకు చెందిన కె.గురుమూర్తి అనే వ్యక్తి రామకుప్పం మండలం గురుకులమడుగు ప్రాథమిక పాఠశాలల్లో ఎనిమిదేళ్లుగా టీచర్‌గా పని చేస్తున్నాడు.
 
అదే గ్రామానికి చెందిన కళావతి, చెల్లప్పనాయుడు కుమార్తె శ్రావణి(21) అతనితో చనువుగా ఉండేది. శ్రావణికి పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పడమేకాకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఈ క్రమంలో ఆమెను మూడు రోజుల క్రితం గురుమూర్తి కార్వేటినగరంలో అద్దెకు ఉంటున్న ఇంటికి తీసుకొచ్చాడు. 
 
శ్రావణి ఒక రోజు రాత్రంతా ఆయనతోనే ఉన్నది. ఇంతలో వారిమధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, శ్రావణి వంట గదికి గడియపెట్టి ఫ్యాన్‌ కొక్కికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments