Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల కోసం బిడ్డ... పాలివ్వలేక తల్లి ఇద్దరూ ఏడుస్తున్నారు : ఎంపీ శివప్రసాద్

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై చిత్తూరు ఎంపీ శివప్రసాద్ స్పందించారు. ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది కష్ట కాలమన్నారు. ప్రజలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలా?

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (14:26 IST)
ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై చిత్తూరు ఎంపీ శివప్రసాద్ స్పందించారు. ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది కష్ట కాలమన్నారు. ప్రజలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలా? లేక ప్రత్యేక ప్యాకేజీ కావాలా? అన్నది తేల్చుకోవాలని కోరారు. 
 
ప్రస్తుతం ఏపీ పరిస్థితి... పాల కోసం బిడ్డ ఏడుస్తోంది. పాలివ్వలేక తల్లి ఏడుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డ బతకాలంటే పౌడర్ పాలను పట్టాలని ఆయన సూచించారు. ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవాలని ఆయన తాజా వ్యాఖ్యలతో పేర్కొనడం విశేషం.
 
కాగా, విభజన సమయంలో వివిధ రకాల వేషాలతో అందరి దృష్టిని ఆకర్షించిన శివప్రసాద్.. నాడు విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, ఇపుడు ప్రత్యేక హోదాను ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీని కేటాయించడంపై ఎలాంటి విమర్శలు చేయక పోవడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

తర్వాతి కథనం
Show comments