Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాల కోసం బిడ్డ... పాలివ్వలేక తల్లి ఇద్దరూ ఏడుస్తున్నారు : ఎంపీ శివప్రసాద్

ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై చిత్తూరు ఎంపీ శివప్రసాద్ స్పందించారు. ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది కష్ట కాలమన్నారు. ప్రజలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలా?

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (14:26 IST)
ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై చిత్తూరు ఎంపీ శివప్రసాద్ స్పందించారు. ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది కష్ట కాలమన్నారు. ప్రజలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలా? లేక ప్రత్యేక ప్యాకేజీ కావాలా? అన్నది తేల్చుకోవాలని కోరారు. 
 
ప్రస్తుతం ఏపీ పరిస్థితి... పాల కోసం బిడ్డ ఏడుస్తోంది. పాలివ్వలేక తల్లి ఏడుస్తోంది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డ బతకాలంటే పౌడర్ పాలను పట్టాలని ఆయన సూచించారు. ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవాలని ఆయన తాజా వ్యాఖ్యలతో పేర్కొనడం విశేషం.
 
కాగా, విభజన సమయంలో వివిధ రకాల వేషాలతో అందరి దృష్టిని ఆకర్షించిన శివప్రసాద్.. నాడు విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ, ఇపుడు ప్రత్యేక హోదాను ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీని కేటాయించడంపై ఎలాంటి విమర్శలు చేయక పోవడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments