Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ఉండగా మరో ప్రేమ వివాహం.. ఆపై ఏమైందంటే?

Webdunia
ఆదివారం, 15 డిశెంబరు 2019 (10:22 IST)
చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం పెనుకొలగల  గ్రామంలో విషాదం నెలకొని ఉంది. గ్రామానికి చెందిన  అమరనాథ్ (32) బెంగుళూరులో గత ఐదు ఏళ్లుగా  ఓ హోటల్ నందు పనిచేస్తున్నాడు. అదే హోటల్ లో  పనిచేస్తున్న నార్త్ ఇండియన్ అమ్మాయి అంజలితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి ఆమెను వివాహం చేసుకున్నాడు అమర్ నాధ్. 
 
అయితే అమరనాధ్ కు ఇదివరకే మదన పల్లి 150 వ మైలు  పంచాయితీకి చెందిన  సంద్యారాణితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారై కూడా ఉంది. భార్య కుమారైను మదన పల్లెలో ఉంచుతూ అక్కడ హోటల్‌లో పనిచేసుకుంటున్నాడు.. ఇంతలో ఏం జరిగిందో ఏమో తన రెండో భార్య అంజలితో ఊరులో అడుగుపెట్టాడు. మరుసటి రోజు  తమ వ్యవసాయ పొలం వద్ద అంజలి, అమర నాధ్ లు ఇద్దరూ చెట్టకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యుకు గల కారణాలు తెలియరాలేదు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments