Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశ్నపత్రం లీక్ కేసు : మాజీ మంత్రి నారాయణకు జిల్లా కోర్టు నోటీసులు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (16:27 IST)
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పి.నారాయణకు చిత్తూరు జిల్లా కోర్టు నోటీసులు జారీచేసింది. ఈ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ చిత్తూరు జిల్లా కోర్టు ఆయనకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. 
 
ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నారాయణ బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర హైకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు నారాయణకు నోటీసులు జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు తదుపరి ఈ నెల 24కి వాయిదా వేసింది. ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పోలీసులు పి.నారాయణను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments