Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో చేరిన చిరంజీవి తల్లి అంజనా దేవి.. హైదరాబాదుకు పవన్

సెల్వి
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (15:09 IST)
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు వర్గాలు తెలిపాయి. వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కానీ ఆమె పరిస్థితి గురించి మెగా కుటుంబం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
 
తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి హైదరాబాద్‌కు చేరుకున్నారు. విజయవాడలో జరగాల్సిన కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలను రద్దు చేసుకున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. అంజనా దేవి ఆరోగ్యం గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments