Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి ఫ్యామిలీ నుంచి 'మెగా ఎయిర్ లైన్స్'

Webdunia
బుధవారం, 23 జులై 2014 (12:49 IST)
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి కొత్త విమానయాన సంస్థ రానున్నట్టు సమాచారం. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో దీనికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేశారని, అయితే దీనికి ఇప్పడు ఎన్డీయే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 
 
అలాగే పౌర విమానయాన శాఖ అనుమతులు కూడా మంజూరైనట్టు సమాచారం. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు ఎన్ఓసీ ఇచ్చినట్టు తెలిసింది. 'టర్బో మెగా' పేరుతో ఏర్పాటయ్యే ఈ ఎయిర్‌లైన్స్ డైరక్టర్లుగా రాంచరణ్, వంకాయలపాటి ఉమేష్‌లు వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఇది పూర్తిగా డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్ సంస్థ. ఈ వ్యాపారాన్ని పూర్తిగా చిరంజీవి తనయుడు రాంచరణ్ తేజ్ చూసుకోనున్నారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments