Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామాయణంలో హనుమంతుడు మన బాపు : చిరంజీవి

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (17:40 IST)
రామాయణంలో హనుమంతుడిలాంటి వ్యక్తి మన బాపు అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అనారోగ్యం కారణంగా ఆదివారం సాయంత్రం చెన్నైలో కన్నుమూసిన బాపు పార్థీవదేహానికి చిరంజీవి సోమవారం నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపు మరణం తెలుగువారందరికీ తీరని లోటన్నారు. రామాయణంలో హనుమంతుడిలాంటి వ్యక్తి బాపు అని కొనియాడారు. అత్యద్భుతమైన రేఖా చిత్రాలు, కార్టూన్లు, సినిమాల ద్వారా బాపు తెలుగువారు మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. 
 
బాపుకు పద్మ పురస్కారాల విషయంలో చాలా అన్యాయం జరిగిందన్నారు. బాపుకు పద్మ పురస్కారం ఎప్పుడో రావాల్సిందని... చాలా ఆలస్యంగా గత యేడాది ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చిందన్నారు. పద్మశ్రీ బాపుకు అలంకారం అవలేదని... బాపుయే పద్మశ్రీ పురస్కారానికి అలంకారమయ్యారని చిరంజీవి వ్యాఖ్యానించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments