Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమాను కోల్పోవడం కర్నూలుకే కాదు రాష్ట్ర రాజకీయాలకు పెద్ద లోటు: చిరంజీవి

టీడీపీ నేత భూమా నాగిరెడ్డి మృతి చెందడం కేవలం కర్నూలు జిల్లాకు మాత్రమే కాదు ఏపీ రాజకీయాలకు పెద్దలోటు అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు చిరంజీవీ అన్నారు. భూమా మృతిపై తన సానుభూతి వ్యక్తం చేశార

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (16:44 IST)
టీడీపీ నేత భూమా నాగిరెడ్డి మృతి చెందడం కేవలం కర్నూలు జిల్లాకు మాత్రమే కాదు ఏపీ రాజకీయాలకు పెద్దలోటు అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ప్రముఖ సినీ నటుడు చిరంజీవీ అన్నారు. భూమా మృతిపై తన సానుభూతి వ్యక్తం చేశారు. భూమా ఆత్మకు శాంతి చేకూరాలని తాను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు. 
 
అలాగే, టీడీపీ మాజీ ఎంపీ, మరో సినీ నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ, తనకు స్నేహితుడు, సన్నిహితుడు అయిన భూమాను కోల్పోవడం తనను కలచివేసిందని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు. 
 
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతిపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తన సంతాపం తెలిపారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి తమ కుటుంబానికి అత్యంత ఆప్తులన్నారు. నాగిరెడ్డి మృతితో తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, భూమా మృతిపై ఏపీ శాసనమండలి స్పీకర్ చక్రపాణి తన సంతాపం తెలిపారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments