Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో చేరిన చిరంజీవి తల్లి అంజనా దేవి.. హైదరాబాదుకు పవన్

సెల్వి
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (15:09 IST)
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి అనారోగ్య కారణాల వల్ల ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు వర్గాలు తెలిపాయి. వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కానీ ఆమె పరిస్థితి గురించి మెగా కుటుంబం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
 
తన తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి హైదరాబాద్‌కు చేరుకున్నారు. విజయవాడలో జరగాల్సిన కార్యక్రమాలు, సమీక్షా సమావేశాలను రద్దు చేసుకున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. అంజనా దేవి ఆరోగ్యం గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments