Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనిమిదేళ్ల విద్యార్థినిపై పీఈటీ అసభ్య ప్రవర్తన.. స్కూలుకెళ్లేందుకు ఏడ్వటంతో..?

చిన్నారులపై నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారుల పట్ల కామాంధుల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్‌ఎఫ్‌సీ, ఈసీఐఎల్‌ లాంటి కంపెనీల ఉద్యోగుల పిల్లలు చదివే విద్యాసంస్

Webdunia
మంగళవారం, 1 నవంబరు 2016 (09:19 IST)
చిన్నారులపై నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారుల పట్ల కామాంధుల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్‌ఎఫ్‌సీ, ఈసీఐఎల్‌ లాంటి కంపెనీల ఉద్యోగుల పిల్లలు చదివే విద్యాసంస్థల్లో సైతం విద్యార్థినులకు కూడా రక్షణ లేకుండా పోతోంది. హైదరాబాదులో చిన్నారులపై దురాగతాలు ఎక్కువైపోతున్నాయి. అసభ్యప్రవర్తనతో విద్యార్థినులను వేధిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. కుషాయిగూడలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ సెంటర్‌ (డీఏవీ) పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని (8)తో ఆ పాఠశాలకు చెందిన ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) చంద్రశేఖర్‌ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
రోజూ హుషారుగా వెళ్లే ఆ విద్యార్థిని సోమవారం పాఠశాలకు వెళ్లడానికి ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు కారణం ఆరాతీశారు. దీంతో తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పిన చిన్నారి.. పీఈటీ చంద్రశేఖర్‌పై కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

NTR: మంగళూరులో రెండు మాస్ ఇంజిన్లు సిద్ధం అంటూ ఎన్.టి.ఆర్. చిత్రం అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments