Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే 'గోల్డెన్ లేడీ'

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (08:59 IST)
లాక్‌డౌన్ స‌మ‌యంలో చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జినికి ఐరోపా ఖండం క్రోయేషియా దేశం నుంచి అరుదైన గౌర‌వం ద‌క్కింద‌ని చిల‌క‌లూరిపేట‌కు చెందిన జ‌య‌జ‌య‌సాయి ట్ర‌స్టు, మ‌నం ఫౌండేష‌న్ చైర్మ‌న్ పూసపాటి బాలాజి తెలిపారు.

ముంబైకి చెందిన ఏకే తెలుగు మీడియా సైతం గోల్డెన్ లేడీ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌స్కారం అంద‌జేసింద‌ని చెప్పారు. ఈ రెండు పుర‌స్కారాల‌ను త‌మ ఫౌండేష‌న్ ద్వారా ఎమ్మెల్యేకి అంద‌జేసే అవ‌కాశం ద‌క్కింద‌ని తెలిపారు.

ఐరోపా ఖండం క్రోయేషియా దేశానికి చెందిన హెచ్ ఆర్ హెచ్ ప్రిన్స్ ల‌వ్‌డాటోర్డో, విద్యావేత్త అంబ్‌, ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ ఇవాన్ గ‌సినాల‌తో కూడిన త్రిసభ్య క‌మిటీ చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యేకు గోల్డెన్ లేడీ ఆఫ్ ఇండియా అవార్డు ఇవ్వాల్సిందిగా ప్ర‌తిపాదించిన‌ట్లు చెప్పారు.

పుర‌స్కారాన్ని అంద‌జేసే బాధ్య‌త‌ను త‌మ ఫౌండేష‌న్‌కు అప్ప‌గించార‌ని వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో అసోసియేషన్ అధ్యక్షుడు కొండ్రముట్ల నాగేశ్వ‌ర‌రావు, అడపా రవి,  పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments