Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కాపురం రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ఏంటి?

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (09:39 IST)
ఏపీలోని గుంటూరు జిల్లా మార్కాపురంలో ఓ రెస్టారెంట్ యజమానికి పాత రూపాయి నోటుకు బిర్యానీ ఆఫర్ ఇచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న వయస్సుతో తేడా లేకుండా చిన్నాపెద్దా.. ముసలీ ముతక.. యువతీ యువకులు, స్త్రీపురుషులు ఇలా ప్రతి ఒక్కరూ బిర్యానీ కోసం రెస్టారెంట్ ముందు గుమికూడారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనరాకపోకలు స్తంభించిపోయాయి. 
 
మార్కాపురం పట్టణంలో ఓ ప్రైవేట్‌ రెస్టారెంట్‌ ప్రారంభోత్సవ వేడుక జరిగింది. దీన్ని పురస్కరించుకుని పాత రూపాయి నోట్‌కు దమ్‌ బిరియానీ అని ప్రకటించడంతో జనం పెద్దఎత్తున వచ్చారు. తాకిడిని తట్టుకోలేక మధ్యాహ్నం వరకూ పంపిణీ చేసి నిలిపేశారు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. మార్కాపురం - కంభం రహదారిపై ట్రాఫిక్‌ కూడా నిలిచిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments