Webdunia - Bharat's app for daily news and videos

Install App

పక్క రాష్ట్రంలో దొరికిపోయిన దొంగ: చంద్రబాబుపై చెవిరెడ్డి ధ్వజం

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (11:05 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై విపక్ష వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబును పక్క రాష్ట్రంలో దొరికిపోయిన దొంగ అని చెవిరెడ్డి అభివర్ణించారు. ఈ కేసు నుంచి బయటపడేందుకే ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని కూడా చెవిరెడ్డి ఆరోపించారు. 
 
సొంత రాష్ట్రంలో తప్పించుకుని పక్క రాష్ట్రంలో చంద్రబాబు పట్టుబడిపోయారని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. తద్వారా ఏపీ పరువును పొరుగు రాష్ట్రంలో నిలువునా ముంచారని, భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు.

శుక్రవారం అసెంబ్లీ తొలుత వాయిదా పడ్డ తర్వాత బయటకు వచ్చి మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన సందర్భంగా చెవిరెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. ఓటుకు నోటు కేసుపై దమ్ముంటే చర్చకు రావాలని కూడా ఆయన అధికార పక్షానికి సవాల్ విసిరారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments