Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్లపల్లి జైలులో రామలింగరాజు సోదరులు టి-20 మ్యాచ్ ఆడారా?

Webdunia
బుధవారం, 15 ఏప్రియల్ 2015 (17:20 IST)
సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ఏడేళ్ళ జైలుశిక్ష పడిన బైర్రాజు రామలింగరావు, ఆయన సోదరుడు బి. రామరాజులు చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. అయితే, ఖైదీల అంతర్జాతీయ క్రీడోత్సవాలను పురస్కరించుకుని బుధవారం చర్లపల్లి జైల్లో ఖైదీల మధ్య ఆటల పోటీలు జరిగాయి. 
 
ఈ క్రీడల్లో భాగంగా ఖైదీలు టీ20 క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. చర్లపల్లి, వరంగల్ జైలు ఖైదీల జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌‌లో వరంగల్ జట్టు విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యచ్‌ను జైల్లోని మొత్తం 943 మంది ఖైదీలు ఆసక్తిగా వీక్షించారు. 
 
అయితే, సత్యం కంప్యూటర్స్ కేసులో దోషులుగా తేలి ఇటీవలే జైలుకు వెళ్లిన రామలింగరాజు అండ్ కో మాత్రం ఈ మ్యాచ్‌ను చేసేందుకు బయటకు రాలేదని జైలు వర్గాలు పేర్కొంటున్నాయి. వీరంతా తమకు కేటాయించిన బ్యారక్ లకే పరిమితమయ్యారట. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments