Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్మోహన్ రావును జయకు పరిచయం చేసింది రోశయ్యా? ఐటీ అడుగుతుందా?

తితిదే మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి టు తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు వరకూ ఐటీ శాఖ సోదాలు అరెస్టుల పరంపర సాగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ట్విస్టు రాబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అదేంటయా అంటే.... రామ్మోహన్ రావును తొలుత జయలలితకు పరిచయం చేస

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (13:28 IST)
తితిదే మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి టు తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు వరకూ ఐటీ శాఖ సోదాలు అరెస్టుల పరంపర సాగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ట్విస్టు రాబోతున్నట్లు చెప్పుకుంటున్నారు. అదేంటయా అంటే.... రామ్మోహన్ రావును తొలుత జయలలితకు పరిచయం చేసింది తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 
 
రామ్మోహన రావును జయకు పరిచయం చేసిన తర్వాత మొదట్లో ఆయన్ను జయ వ్యక్తిగత కార్యదర్శిగా నియమించారనీ, ఆ తర్వాత ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలో అవినీతి మరకలు అంటుకున్న రామ్మోహన్ రావు కేసు విషయంలో మాజీ గవర్నర్ రోశయ్యను కూడా ఐటీ శాఖ కొంత సమాచారం మేరకు విచారించే అవకాశం ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే మరో దుమారం చెలరేగడం ఖాయం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments