Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి మెట్లు సమీపంలో చిరుత పులుల సంచారం... అధికారులు అలెర్ట్..

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (09:22 IST)
తిరుమలకు వెళ్లే నడకదారిలో చిరుత పులులు సంచరిస్తున్న సమాచారం కలకలం రేపింది. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమల కొండపై ఆలయానికి మెట్ల మార్గంలో ప్రతిరోజూ వేలాది సంఖ్యలో భక్తులు నడిచి వెళ్తుంటారు. కొండపైకి వెళ్లే మార్గంలో శ్రీవారిమెట్టు సమీపంలో శుక్రవారం వేకువజామున భక్తులకు చిరుత పులులు కనిపించాయి. దీంతో భయాందోళన చెందిన భక్తులు పరుగులుతీశారు. 
 
అనంతరం కొందరు భక్తులు టీటీడీ అధికారులకు సమాచారం తెలిపారు. దీంతో అలెర్ట్ అయిన అధికారులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకుని భక్తులు వద్ద పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. చిరుత పులులు సంచారం ఉన్నట్టు సమాచారం రావడంతో కొండ పైకి వెళుతున్న భక్తులను కొంత సేపు నిలిపివేశారు. అనంతరం భక్తులు ఒంటరిగా కాకుండా బృందాలుగా వెళ్లాలని అధికారులు భక్తులకు సూచించారు.  

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments