Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్ స్తంభమెక్కిన చిరుత... ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

సాధారణంగా అటవీ ప్రాంతాల్లో చెట్లెక్కే చిరుత పులుల్ని చూశాం.. కానీ.. ఈ చిరుతకు ఏమైందో ఏమోగానీ ఏకంగా కరెంట్ స్తంభమెక్కి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (07:27 IST)
సాధారణంగా అటవీ ప్రాంతాల్లో చెట్లెక్కే చిరుత పులుల్ని చూశాం.. కానీ.. ఈ చిరుతకు ఏమైందో ఏమోగానీ ఏకంగా కరెంట్ స్తంభమెక్కి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నిజామాబాద్‌ రూరల్‌ మండలం మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని సుల్తాన్‌ ఫారమ్‌లో సోమవారం ఉదయం ఓ చిరుత అటవీ ప్రాంతంలో ఉన్న కరెంట్ స్తంభం వద్దకు వచ్చింది. ఆ తర్వాత దీనికి ఏం కనిపించిందో ఏమోగానీ, చకచకా కరెంట్ స్తంభమెక్కింది. 
 
ఆసమయంలో విద్యుత్‌ సరఫరా అవుతుండటంతో కరెంటు షాక్‌ కొట్టి అక్కడే చనిపోయింది. అడవిలోకి వెళ్లిన స్థానికులు ఆ చిరుతను గమనించి సర్పంచ్‌కు, అటవీ అధికారులకు సమాచారమిచ్చి చిరుత కళేబరాన్ని కిందకు దించారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments