Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెంట్ స్తంభమెక్కిన చిరుత... ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

సాధారణంగా అటవీ ప్రాంతాల్లో చెట్లెక్కే చిరుత పులుల్ని చూశాం.. కానీ.. ఈ చిరుతకు ఏమైందో ఏమోగానీ ఏకంగా కరెంట్ స్తంభమెక్కి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (07:27 IST)
సాధారణంగా అటవీ ప్రాంతాల్లో చెట్లెక్కే చిరుత పులుల్ని చూశాం.. కానీ.. ఈ చిరుతకు ఏమైందో ఏమోగానీ ఏకంగా కరెంట్ స్తంభమెక్కి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
నిజామాబాద్‌ రూరల్‌ మండలం మల్లారం గ్రామ పంచాయతీ పరిధిలోని సుల్తాన్‌ ఫారమ్‌లో సోమవారం ఉదయం ఓ చిరుత అటవీ ప్రాంతంలో ఉన్న కరెంట్ స్తంభం వద్దకు వచ్చింది. ఆ తర్వాత దీనికి ఏం కనిపించిందో ఏమోగానీ, చకచకా కరెంట్ స్తంభమెక్కింది. 
 
ఆసమయంలో విద్యుత్‌ సరఫరా అవుతుండటంతో కరెంటు షాక్‌ కొట్టి అక్కడే చనిపోయింది. అడవిలోకి వెళ్లిన స్థానికులు ఆ చిరుతను గమనించి సర్పంచ్‌కు, అటవీ అధికారులకు సమాచారమిచ్చి చిరుత కళేబరాన్ని కిందకు దించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments