Webdunia - Bharat's app for daily news and videos

Install App

గవర్నర్ ఆమోదానికి వ్యతిరేకంగా చంద్రగిరి టీడీపీ నేతల నిరసనలు

Webdunia
శనివారం, 1 ఆగస్టు 2020 (17:12 IST)
ఏపీలో మూడు రాజధానిలో ఆమోదిస్తూ గవర్నర్ సంతకం పెట్టడంతో చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ నేతలు భగ్గుమన్నారు.

అమరావతి జేఏసీ కోరిక మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపు ఇవ్వటంతో చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని నిరసనలు వ్యక్తం చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు  తిరుపతిరూరల్, పాకాల, రామచంద్రపురం మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు.

మూడు రాజధానుల అంశంపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న గవర్నర్ ఆమోదంను న్యాయ స్థానం కొట్టివేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments