Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెరిటేజ్‌ భూములు పోతున్నాయనే చంద్రబాబు ఆందోళన: రోజా

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (17:09 IST)
నిజమైన రైతులెవరూ ఆందోళన చేయడం లేదని చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆమె మాట్లాడుతూ… చంద్రబాబు బినామీలు, హెరిటేజ్ కి చెందిన భూములు పోతున్నాయనే అమరావతిలో ఆందోళనలు చేస్తున్నారన్నారు.

ఐదేళ్లలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కూడా చంద్రబాబు కట్టలేకపోయారన్నారు. ఐదు నెలల పాలన చేసిన జగన్ ను విమర్శించడం హేయమన్నారు. రాజకీయాల కోసం భువనేశ్వరిని చంద్రబాబు పావులా వాడుకుంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. 
 
చంద్రబాబు బినామీల, హెరిటేజ్‌ భూములు పోతున్నాయనే అమరావతిలో చంద్రబాబు ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. 
 
ఐదేళ్లలో ఒక్క శాశ్వత భవనం కట్టని చంద్రబాబు... ఐదు నెలల జగన్‌ పాలనను విమర్శించడం హేయమన్నారు. గత ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచిన వారిని పక్కనపెట్టామని... ఇప్పుడు వారే వైసీపీ ముసుగులో దాడికి యత్నించారని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రోజా స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments