Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనం కోసం, నిజాయితీ కోసం చంద్రబాబు జైల్లో ఎన్ని రోజులైనా వుంటారు: బోయపాటి శ్రీను

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (14:46 IST)
విభిన్న దర్శకుడు బోయపాటి శ్రీను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురించి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి జనం అంటే ఇష్టమనీ, అభివృద్ధి అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఆయనకు డబ్బు మీద ఆసక్తి వుండదనీ, ప్రతి ఒక్క పౌరుడు వృద్ధి చెందాలన్న తపనతో పనిచేస్తారనీ, ఆయనతో తను జర్నీ చేసినట్లు చెప్పారు బోయపాటి.
 
జనం కోసం, నిజాయితీ కోసం ఇలా జైల్లో ఎన్ని రోజులు కూర్చోబెట్టినా కూర్చుంటారని బోయపాటి అన్నారు. బోయపాటి శ్రీను వ్యాఖ్యలు ట్విట్టర్లో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments