Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నం వీధుల్లో జోలెపట్టిన చంద్రబాబు

Webdunia
గురువారం, 9 జనవరి 2020 (18:00 IST)
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ‘అమరావతి పరిరక్షణ సమితి’ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసింది. రాజధాని ఉద్యమం కోసం మచిలీపట్నంలో తెదేపా అధినేత చంద్రబాబు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా ఐకాస నేతలు ప్రజాచైతన్య యాత్ర చేపట్టారు. కోనేరు సెంటర్‌ వద్ద కాలినడకన తిరుగుతూ జోలెపట్టి విరాళాలు సేకరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారంతా నినాదాలు చేశారు. బందరు వీధుల్లో జోలెపట్టిన చంద్రబాబు బందరు వీధుల్లో జోలెపట్టిన చంద్రబాబు మరోవైపు రాజధాని కోసం గుంటూరులో విద్యార్థి, యువజన ఐకాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, మహిళలు రోడ్లపైకి తరలివచ్చి అమరావతికి అనుకూలంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments