Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీ...

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (09:21 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం గుంటూరులో పర్యటించనున్నారు. గుంటూరు సదాశివ నగరులోని వికాస్ హాస్టల్ మైదానంలో జరిగే చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉయ్యూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నగారి జనతా వస్త్రాలు, చంద్రన్న  సంక్రాంతి కానుకలను పంపిణీ చేస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. 
 
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీలో చంద్రన్న కానుక పేరుతో ప్రజలకు నిత్యావసర సరకుల్ని పంపిణీ చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత ఆ పథకాన్ని రద్దు చేసింది. అయితే, అధికారంలో లేకపోయినప్పటికీ టీడీపీ ఆధ్వర్యంలో వివిధ ట్రస్టుల ద్వారా పేదలకు జనతా వస్త్రాలతో పాటు చంద్రన్న కానుకలను పంపిణీ చేస్తుంది. 
 
గుంటూరు సదాశివ నగరులోని వికాస్ హాస్టల్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో దాదాపు 30 వేల మందికి వీటిని అందజేయనున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని వీటిని అందచేస్తారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments