Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటాం... ఒక్కర్నీ వదిలిపెట్టం.. చంద్రబాబు

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (19:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు, అధికారులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన సాయంత్రం కర్నూలులో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులకు గట్టి హెచ్చరిక చేశారు. ప్రతి ఒక్క పోలీస్ పేరును నోట్ చేస్తున్నామని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చిరించారు. 
 
ఈ రోడ్‌షోకు భారీ స్పందన లభించింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తూ, వైకాపా ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలోనూ పూర్తిగా విఫలమైందన్నారు. వైకాపా ప్రభుత్వం అప్రజాస్వామికమన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమపై జులుం ప్రదర్శిస్తున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారికి బుద్ధి చెబుతామన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమను ఆదరిస్తారించాలని ఆయన పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments