Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానాడు వాయిదా వేసిన చంద్రబాబు... కారణం ఇదే?

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (19:37 IST)
మహానాడు నిర్వహణపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో సభా ప్రాంగణమంతా చిత్తడిగా మారిందని పార్టీ నేతలు తెలిపారు. 
 
దీంతో సభ నిర్వహణ కష్టమని భావించిన నేతలు మహానాడును వాయిదా వేయడమే మంచిదని భావించారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పడంతో ప్రస్తుతానికి మహానాడును వాయిదా వేయాలని నిర్ణయించారు. 
 
మరో తేదీని ఖరారు చేయాలని పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించే టీడీపీ మహానాడు వాయిదా పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments