Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు కుప్పం సభలో మూటతో వచ్చిన వ్యక్తి: బాంబులు తెచ్చాడంటూ చుట్టుముట్టారు

Webdunia
శుక్రవారం, 29 అక్టోబరు 2021 (20:36 IST)
తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభ స్థలంలోకి ఓ వ్యక్తి మూటతో కనబడ్డాడు. అందులో బాంబులు వున్నాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేసారు. అతడిని చుట్టుముట్టి మూటను విప్పగా అందులో రాళ్లు లభించాయి. అతడిపై తెదేపా కార్యకర్తలు దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అతడిని తీసుకుని వెళ్లారు.

 
ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. చేతకాని పాలన చేస్తున్నారనీ, రౌడీలు, గూండాలకు తాము భయపడబోమని అన్నారు. దమ్ముంటే నేరుగా చర్చలకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

 
మంత్రుల్లో బూతులు మంత్రులు, బెట్టింగ్ మంత్రులు వున్నారని ఎద్దేవా చేసారు. చెత్తపై పన్ను వేసిన ఘనత జగన్ కే చెల్లుతుందనీ, త్వరలో ఇంటి పన్ను పదిరెట్లు పెంచుతారని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments