దేశంలో మూడో ధనిక ముఖ్యంమత్రిగా చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (14:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత ధనవంత ముఖ్యమంత్రిగా అవతరించారు. ఈయన ఆస్తి ఏకంగా రూ.510 కోట్లు. మిగిలిన 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.505 కోట్లు. అంటే మిగిలిన 29 మంది ముఖ్యమంత్రులను కలిపినప్పటికీ సీఎం జగన్ ఆస్తి అధికం. 
 
ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత ధనవంతుడైన శాసనసభ్యుడిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిలిచారు. ఈయన మొత్తం ఆస్తి రూ.668 కోట్లు. రాష్ట్రంలో కోటీశ్వర ఎమ్మెల్యేల్లో మొదటి స్థానంలో ఉన్నారు. ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో మూడో ధనిక ఎమ్మెల్యేగా చంద్రబాబు అవతరించారు. మొదటి స్థానంలో ఎన్.నాగరాజు, రెండో స్థానంలో డీకే శివకుమార్‌లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీ తల్లిదండ్రులను - దేవుడుని ఆరాధించండి : శివకార్తికేయన్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments