Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మూడో ధనిక ముఖ్యంమత్రిగా చంద్రబాబు

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (14:16 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత ధనవంత ముఖ్యమంత్రిగా అవతరించారు. ఈయన ఆస్తి ఏకంగా రూ.510 కోట్లు. మిగిలిన 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.505 కోట్లు. అంటే మిగిలిన 29 మంది ముఖ్యమంత్రులను కలిపినప్పటికీ సీఎం జగన్ ఆస్తి అధికం. 
 
ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత ధనవంతుడైన శాసనసభ్యుడిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిలిచారు. ఈయన మొత్తం ఆస్తి రూ.668 కోట్లు. రాష్ట్రంలో కోటీశ్వర ఎమ్మెల్యేల్లో మొదటి స్థానంలో ఉన్నారు. ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో మూడో ధనిక ఎమ్మెల్యేగా చంద్రబాబు అవతరించారు. మొదటి స్థానంలో ఎన్.నాగరాజు, రెండో స్థానంలో డీకే శివకుమార్‌లు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments