Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో త్వరలో రామరాజ్యం.. చంద్రబాబు

సెల్వి
బుధవారం, 17 ఏప్రియల్ 2024 (13:49 IST)
శ్రీరామ నవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలుపుతూ రామరాజ్యం లేదా శ్రీరాముడు ఉదహరించిన నీతివంతమైన పాలన త్వరలో నెలకొల్పబోతున్నట్లు ప్రకటించారు. 
 
త్రేతాయుగంలో ప్రజల అభీష్టం, సంక్షేమం మేరకే పరిపాలించినందుకే శ్రీరాముడు నేటికీ ఆరాధ్యుడు అయ్యాడని, పాలకులు తమ కుటుంబాల కంటే ప్రజల సుఖ సంతోషాలకే ప్రాధాన్యత ఇస్తారని గుర్తు చేశారు.

ఇలాంటి పాలనలో గ్రామం పచ్చగా ఉంటుందని, సమాజంలో శాంతి నెలకొంటుందని చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో రామరాజ్యం లాంటి సుసంపన్నత, ప్రశాంతత నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments