Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిపై చర్చ వద్దు.. మీడియాలో అసత్య ప్రచారం : చంద్రబాబు

Webdunia
గురువారం, 28 ఆగస్టు 2014 (15:18 IST)
రాష్ట్ర రాజధాని అంశంపై చర్చ వద్దని తన మంత్రివర్గ సహచరులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హితవు పలికారు. అదేసమయంలో ఆయన మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా అసత్య కథనాలను ప్రసారం చేస్తూ బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 
 
రాజధానిపై జరుగుతున్న గ్లోబెల్ ప్రచారంపై ఆయన స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమన్నారు. కొత్త రాజధాని విజయవాడ, దొనకొండ, విశాఖ... అంటూ మీడియాలో ప్రచారం జరుగుతోందన్నారు. బాధ్యత లేకుండా మీడియా రాజధానిపై ప్రచారం చేస్తోందని చంద్రబాబు అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రానిదే ఏమీ చెప్పలేనని ఆయన అన్నారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments