సీఎం చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం... మంత్రి శ్రీనివాసులు శుభాకాంక్షలు

చంద్రబాబు నాయుడు రాజకీయ అరంగేట్రం చేసి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు రాష్ట్ర సమాచార శాఖామంత్రి కాలవ శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉండవల్లి సమీపంలో వున్న చంద్రబాబు నివాసంలో మంగళవార

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (21:19 IST)
చంద్రబాబు నాయుడు రాజకీయ అరంగేట్రం చేసి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు రాష్ట్ర సమాచార శాఖామంత్రి కాలవ శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉండవల్లి సమీపంలో వున్న చంద్రబాబు నివాసంలో మంగళవారం ఆయనను కలిశారు. 
 
ఈ సందర్భంగా పెన్సిల్‌తో గీచిన చంద్రబాబు నాయుడు చిత్ర పటాన్ని ముఖ్యమంత్రికి ఎం గ్రూపు ప్రతినిధులతో కలిసి మంత్రి కాలవ శ్రీనివాసులు అందజేశారు. భవిష్యత్తులోనూ రాజకీయాల్లో తమదైన శైలిలో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిపరంగా దేశంలోనే అగ్రగామిగా నిలవాలని మంత్రి ఆకాంక్ష వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments