Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై చంద్రబాబు సీరియస్, ఛలో కావలి

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (19:55 IST)
నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రాబునాయుడు సీరియస్ అయ్యారు. విగ్రహం తొలగింపు అంశాన్ని సీరియస్‍గా తీసుకోవాలని నెల్లూరు నాయకులకు చంద్రబాబు సూచించారు. దీనిపై పెద్దఎత్తున పార్టీ కార్యక్రమం నిర్వహించాలని 'చలో కావలి' ఇవ్వాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
 
మంగళవారం 175 నియోజకవర్గాల ఇంచార్జిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశం చర్చకు వచ్చింది.
 కావలిలో ఎన్టీఆర్ విగ్రహం కావాలనే తొలగించారని చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తీసుకు వచ్చారు.
 
ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు పక్కనే ఉన్న స్కూలు బిల్డింగ్‍లో కూర్చుని విగ్రహాన్ని తొలగించారని, పోలీసులు కూడా సహకరించారని బీదా రవిచంద్ర, చంద్రబాబుకు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments