Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై చంద్రబాబు సీరియస్, ఛలో కావలి

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (19:55 IST)
నెల్లూరు జిల్లా కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రాబునాయుడు సీరియస్ అయ్యారు. విగ్రహం తొలగింపు అంశాన్ని సీరియస్‍గా తీసుకోవాలని నెల్లూరు నాయకులకు చంద్రబాబు సూచించారు. దీనిపై పెద్దఎత్తున పార్టీ కార్యక్రమం నిర్వహించాలని 'చలో కావలి' ఇవ్వాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
 
మంగళవారం 175 నియోజకవర్గాల ఇంచార్జిలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశం చర్చకు వచ్చింది.
 కావలిలో ఎన్టీఆర్ విగ్రహం కావాలనే తొలగించారని చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తీసుకు వచ్చారు.
 
ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు పక్కనే ఉన్న స్కూలు బిల్డింగ్‍లో కూర్చుని విగ్రహాన్ని తొలగించారని, పోలీసులు కూడా సహకరించారని బీదా రవిచంద్ర, చంద్రబాబుకు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments