Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు మాకు అన్యాయం చేశారు, అందుకే తెదేపాకి రాజీనామా:జియావుద్దీన్

Webdunia
మంగళవారం, 18 మే 2021 (17:38 IST)
అమరావతి: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు రాష్ట్ర  మైనారిటీ కమిషన్ చైర్మన్ జియఉద్దీన్.
లాల్ జాన్ భాష కుటుంబం టీడీపీ పార్టీ కోసం ఎంత చేసినా చంద్రబాబు మాత్రం తమకు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు జియాఉద్దీన్.
 
తమకు ఎలాంటి పదవి ఇవ్వకపోయినా చంద్రబాబులో మార్పు రావాలని, వస్తుందని ఎదురు చూశాము. చంద్రబాబు అధికారం కోల్పోయినా కూడా స్వార్ధ రాజకీయాలు కోసం చిచ్చు పెడుతున్నారంటూ ఆరోపించారు జియావుద్దీన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments