Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు మాకు అన్యాయం చేశారు, అందుకే తెదేపాకి రాజీనామా:జియావుద్దీన్

Webdunia
మంగళవారం, 18 మే 2021 (17:38 IST)
అమరావతి: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు రాష్ట్ర  మైనారిటీ కమిషన్ చైర్మన్ జియఉద్దీన్.
లాల్ జాన్ భాష కుటుంబం టీడీపీ పార్టీ కోసం ఎంత చేసినా చంద్రబాబు మాత్రం తమకు అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు జియాఉద్దీన్.
 
తమకు ఎలాంటి పదవి ఇవ్వకపోయినా చంద్రబాబులో మార్పు రావాలని, వస్తుందని ఎదురు చూశాము. చంద్రబాబు అధికారం కోల్పోయినా కూడా స్వార్ధ రాజకీయాలు కోసం చిచ్చు పెడుతున్నారంటూ ఆరోపించారు జియావుద్దీన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments