Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరుందని అడ్డదిడ్డంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు: చంద్రబాబు

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2015 (11:09 IST)
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు వైకాపా అధినేత జగన్‌పై ప్రత్యక్ష దాడికి దిగారు. నోరుందని అడ్డదిడ్డంగా మాట్లాడితే.. రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని చంద్రబాబు చెప్పారు. ప్రత్యేక హోదా కోరుతూ, ఆత్మ బలిదానాలు చేసుకున్న యువకులకు సంతాపాన్ని ప్రకటిస్తూ, చేపట్టిన తీర్మానంపై జరుగుతున్న చర్చ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
 
చంద్రబాబు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తరువాత, జగన్ మాట్లాడుతూ, హోదా ఆలస్యమైందని యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని, తెలుగుదేశం, బీజేపీ నేతలు చేస్తున్న అడ్డగోలు స్టేట్‌మెంట్లతో మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. విభజన జరుగుతున్న సమయంలో వైఎస్ జగన్ పార్లమెంటులో ఎక్కడ దాక్కున్నారని తీవ్రంగా విమర్శించారు. 
 
తమకు అధికారం ముఖ్యం కాదని, రాష్ట్రాన్ని కాపాడే శక్తి తెదేపాకు తప్ప ఎవరికీ లేదని భావించిన మీదటే ప్రజలు అధికారం ఇచ్చారని తెలిపారు. హత్యలు చేయడం వైకాపాకు అలవాటని, ప్రజలను కాపాడేది తామేనని తెలిపారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments