నేటి నుండి వారంరోజులు తిరుపతిలో చంద్రబాబు ఉప ఎన్నికల ప్రచారం

Webdunia
గురువారం, 8 ఏప్రియల్ 2021 (10:54 IST)
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి వారం రోజులపాటు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని, రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకోనున్నారు.

రేణిగుంట పాత చెక్‌పోస్ట్‌ సమీపంలోని వై కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉప ఎన్నికలపై నేతలతో సమీక్ష చేపట్టనున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటల తర్వాత శ్రీకాళహస్తికి చంద్రబాబు బయలుదేరనున్నారు. టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మితో కలిసి ప్రచారం చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Premakatha Review : వినూత్నమైన ప్రేమ కథగా ప్రేమిస్తున్నా మూవీ రివ్యూ

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి పవర్ ఫుల్ సాంగ్ ప్రోమో రిలీజ్

Samantha, బోయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరును కౌగలించుకుని సమంత రూత్ ప్రభు ఫోటో

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments