Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ నాయన నుంచే కాలేదు... నీ నుంచి ఏమవుతుంది?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2015 (13:16 IST)
ఇదిగో..! జగన్ నీ నుంచి ఏమవుతుంది. మీ నాయనే ఏమి చేయలేకపోయారు.. నేను చాలా మందిని చూశా.. మీ నాయన 25 చార్జీ షీట్లు వేశాడు.  ఏం చేశారు.. ఇక చాలు మర్యాదగా వ్యవహరించుకో.. మంచి నాయకుడనిపించుకుంటావ్... అంటూ చంద్రబాబు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై ఆరోపించారు. మీరు మనుషులా...! అంటూ మండిపడ్డారు.
 
ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా జగన్ మాట్లేడే సమయంలో మంత్రి కామినేని శ్రీనివాస రావు జగన్‌పై విమర్శలు చేశారు. దీనిపై నిరసిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తనపై విమర్శలు చేయడంపై చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. 
 
వైసీపీ సభ్యులు మనుషుల్లా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. హూందా వ్యవహరించాలని అన్నారు. అప్పట్లో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కనీసం తనక మైకు కూడా రాలేదని, ప్రస్తుతం తమ హయాంలో జగన్‌కు మైకైనా వస్తోందనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ సభ్యులు నిగ్రహంతో వ్యవహరించాలని చంద్రబాబు కోరారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments