Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు ఊసరవెల్లి.. పవన్, బీజేపీని మోసం చేశాడు.. కేశినేని నాని

సెల్వి
గురువారం, 21 మార్చి 2024 (11:20 IST)
చంద్రబాబు నాయుడు, లోకేష్ పేర్లు వింటేనే విజయవాడ ఎంపీ కేశినేని నాని రెచ్చిపోతున్నారు. టీడీపీలో తనకు అవమానం జరిగిందని కేశినేని నాని ఆరోపించారు. కేశినేనికి సీఎం జగన్ విజయవాడ పార్లమెంటు సీటు ఇవ్వకపోవడంతో ఆయన వైకాపాలో చేరారు. 
 
తాజాగా చంద్రబాబు నాయుడుపై కేశినేని నాని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీని ఆకట్టుకునేందుకు చంద్రబాబు ఎన్నో పాటలు పాడారని ఎద్దేవా చేశారు. బాబుకి ఒక్క ముక్క హిందీ కూడా రాదు. ఒకప్పుడు మోడీని టెర్రరిస్టు అని విమర్శించిన చంద్రబాబే ఇప్పుడు గొప్పలు చెప్పుకుని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని విమర్శించారు. 
 
చంద్రబాబు రంగులు మార్చడంలో ఊసరవెల్లిలా తయారయ్యారని ఫైర్ అయ్యారు. స్కాం నుంచి బయటపడేందుకు మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకుని కూటమి కట్టారని విమర్శించారు. పవన్ కళ్యాణ్, బీజేపీ ఇద్దరినీ చంద్రబాబు మోసం చేశారని కేశినేని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments