Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గనులను వేలం వేయనున్నకేంద్రం.. ఆదాయం కోసం..

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2022 (10:51 IST)
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తరహా గౌరవం ఆంధ్రా గోల్డ్ ఫీల్డ్స్‌కు దక్కబోతోంది. ఇప్పటికే ఏపీలో పది గనులకు టెండర్లు పిలిచింది. దీంతో ఏపీలో మళ్లీ బంగారం తవ్వకాలు ప్రారంభం కానున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకునేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఏపీలోని అనంతపురం జిల్లాలో ఉన్న బంగారం నిక్షేపాలు ఉన్న గనులను వేలం వేసేందుకు నిర్ణయించింది. 
 
అనంతపురం జిల్లాలో ఐరన్, బాక్సైట్‌తో పాటు బంగారు నిక్షేపాలు కూడా భారీగా ఉన్నట్లు గతంలోనే సైంటిస్టులు గుర్తించగా ఏకంగా 10 చోట్ల బంగారం తవ్వుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. వీటిలో 5 గనులకు ఈ నెల 26న, మిగతా ఐదింటికి 29న వేలం నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments