Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం వైఎస్‌ జగన్‌ వాదనను బలపరిచిన జల్‌శక్తి శాఖ... పోలవరం ఓకే

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (13:00 IST)
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వాదనను కేంద్ర జల్‌శక్తి శాఖ  బలపరిచింది. పోలవరం భూసేకరణ, పునరావాసానికే  రూ.33,168 కోట్లు అవసరం అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. పోలవరం ప్రాజెక్ట్ కోసం ఇప్పటి వరకు విడుదల చేసింది కేవలం రూ.6,583 కోట్లే. ఇందులో ఇంకా విడుదల కావాల్సింది రూ.26,585 కోట్లు ఉన్నాయి. 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్లకు అంచనా వ్యయాన్ని  సీడబ్ల్యూసీ సవరించింది. దాన్ని రూ.47,725.87 కోట్లకు ఆర్‌సీసీ కుదించింది.  

 
ఈ దశలో  పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే విషయాన్నీ బలపరుస్తూ 2020–21 వార్షిక నివేదికలో కేంద్రానికి జల్‌శక్తి శాఖ
స్పష్టం చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌ వాదనను బలపరుస్తూ ఆ శాఖ నివేదిక వెలువరించింది. ఇది జగన్ ప్రభుత్వానికి నైతిక బలం చేకూరుస్తుంది అని చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments