Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల- మాధవ నిలయం అన్నదాన కేంద్రం భోజనంలో జెర్రి

సెల్వి
మంగళవారం, 8 అక్టోబరు 2024 (18:30 IST)
Centipede Found in Tirumala
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పొటెత్తారు. ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. టీటీడీకి చెందిన మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనంలో జెర్రి వచ్చింది. భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రీ చూసి షాకయ్యాడు. వెంటనే అక్కడున్న సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. 
 
టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న భక్తుని ఆకులో జెర్రి కన్పించడం భక్తుల్లో ఆందోళనను రేకెత్తించింది. టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం చెప్పారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో సదరు భక్తుడు.. తనకు కల్గిన అనుభవాన్ని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓదెల 2- ఓదెల విలేజ్ లో ఫైనల్ షెడ్యూల్ లో తమన్నా భాటియా

అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ల పుష్ప- 2 ది రూల్‌ ఫస్టాఫ్‌ లాక్‌

నేను ఆ హోటల్ గదిలో రెండు గంటలే పడుకున్నాను, అంతమాత్రానికే ఇలా క్రియేట్ చేస్తారా?: మలయాళ నటి ప్రయాగ మార్టిన్

ప్రభాస్ ను రాజాసాబ్ తో దర్శకుడు మారుతీ ఏవిధంగా చూపిస్తున్నాడో తెలుసా

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు : నాంపల్లి కోర్టులో నాగార్జున వాంగ్మూలం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు తేనెలో ఇవి కలిపి తీసుకుంటే...

రాత్రి భోజనం ఆరోగ్యకరంగా వుండాలంటే?

గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా త్రిప్తి డిమ్రీని ప్రకటించిన ఫరెవర్ న్యూ

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments