Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ ఉద్యోగులపై చంద్రబాబు వరాలు.. హెచ్ఆర్ఏ 8శాతం పెంపు

సెల్వి
మంగళవారం, 30 జులై 2024 (09:46 IST)
ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులపై ఏపీ సీఎం చంద్రబాబు వరాలు కురిపించారు. ఏపీ సచివాలయం, హెచ్‌వీడీ కార్యాలయ ఉద్యోగులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు.
 
హెచ్‌ఆర్‌ఏను 16 శాతం నుంచి 24 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది రూ.25000 మించకూడదని ఆర్థిక శాఖ కార్యదర్శి అధికారులకు సూచించారు.
 
అలాగే హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె భత్యం) 24 శాతం కొనసాగింపుపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్కినేని నాగేశ్వర రావు 100వ పుట్టిన రోజు వార్షికోత్సవం సందర్భంగా ఘన నివాళులు

మృత్యుముఖంలో ఉన్న అభిమానికి.. వీడియో కాల్ చేసిన హీరో! (Video)

హెచ్. వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి చిత్రం ప్రకటన - 2025 అక్టోబ‌ర్ లో రిలీజ్

హీరో విజయ్ 69వ చిత్రంపై అధికారిక ప్రకటన

సిద్దు జొన్నలగడ్డ, నీరజ కోన కాంబోలో తెలుసు కదా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

దానిమ్మ పువ్వు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments