Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత బాబాయ్ హత్యకు సీఎం జగన్ సహకరించాడు... పట్టాభి ఫైర్

Webdunia
మంగళవారం, 16 నవంబరు 2021 (16:01 IST)
వైయస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేత పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ వివేకా హత్య కేసుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వందకు వందశాతం కారకుడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే… ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ని సీబీఐ అధికారులు విచారించాలని అని డిమాండ్ చేశారు.
 
ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే ఆయన తండ్రిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవాలని పట్టాభి కోరారు. ఈ కేసులో నిందితులను తొందరగా తేల్చకుండా.. అధికారులను మార్చుతూ… సీబీఐ విచారణను ఆపాలంటూ సీఎం జగన్ అనేక ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. పరోక్షంగా తన సొంత బాబాయ్ హత్యకు సీఎం జగన్ సహకరించాడని నిప్పులు చెరిగారు. చట్టానికి అందరూ సమానులే అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌పుత్ పై రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments