Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా అల్లుడు వద్ద 4 గంటల పాటు సీబీఐ విచారణ

Webdunia
ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (15:35 IST)
దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా, ఆయన అల్లుడు, డాక్టర్ సునీత నర్రెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వద్ద సీబీఐ అధికారులు నాలుగు గంటల పాటు విచారణ జరిపారు. ఆయనకు సీఆర్పీ 160 కింద నోటీసు ఇచ్చారు. దీంతో ఆయన హైదరాబాద్, కోఠిలోని సీబీఐ కార్యాలయానికి చ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థులు తనపై చేస్తున్న వారి ప్రశ్నలతో పాటు సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా, వివేకా హత్య స్థలంలో దొరికి లేఖపై సీబీఐ అధికారులు ప్రశ్నించారు. లేఖనుఎందుకు దాచిపెట్టమని చెప్పాల్సివచ్చిందని సీబీఐ అధికారులు వివరణ అడిగారు. ఆయన వద్ద తక్కువ సమయంలోనే విచారణ పూర్తి చేయడంతో ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments