Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రులకు సిబిఐ పెంపుడు జంతువు: నారాయణ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (21:13 IST)
ఓట్ల కోసం సరిహద్దులో సైనికులను త్యాగాలను కూడా మోడీ వాడుకోవడం సిగ్గు చేటని సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ ధ్వజమెత్తారు. ఎఐటీయుసి దినోత్సవాల సంధర్భంగా తిరుపతిలో జరిగిన బహిరంగసభలో సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ మాట్లాడారు.
 
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు సిబిఐ పెంపుడు జంతువులా మారిందని విమర్సించారు. ప్రభుత్వం ఉసిగొల్పిన వారిపై కేసులు పెట్టేందుకు సిబిఐ సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. దేశంలోని సంపద మొత్తం కొందు వ్యక్తుల కోసం దోచి పెడుతున్నారని విమర్సించారు. 
 
అలాగే కార్మికులు దేశానికి సంపద సృష్టికర్తలు అని మోడీ గుర్తించాలన్నారు. వీధి విక్రయదారులకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి బ్యాంకు ద్వారా ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దోపిడీ వ్యవస్థ ఉన్నంత కాలం కమ్యూనిస్టుల పోరాటాలు ఆగవు అన్నారు నారాయణ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments