Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రులకు సిబిఐ పెంపుడు జంతువు: నారాయణ సంచలన వ్యాఖ్యలు

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (21:13 IST)
ఓట్ల కోసం సరిహద్దులో సైనికులను త్యాగాలను కూడా మోడీ వాడుకోవడం సిగ్గు చేటని సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ ధ్వజమెత్తారు. ఎఐటీయుసి దినోత్సవాల సంధర్భంగా తిరుపతిలో జరిగిన బహిరంగసభలో సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ మాట్లాడారు.
 
ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు సిబిఐ పెంపుడు జంతువులా మారిందని విమర్సించారు. ప్రభుత్వం ఉసిగొల్పిన వారిపై కేసులు పెట్టేందుకు సిబిఐ సిద్ధపడటం సిగ్గుచేటన్నారు. దేశంలోని సంపద మొత్తం కొందు వ్యక్తుల కోసం దోచి పెడుతున్నారని విమర్సించారు. 
 
అలాగే కార్మికులు దేశానికి సంపద సృష్టికర్తలు అని మోడీ గుర్తించాలన్నారు. వీధి విక్రయదారులకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి బ్యాంకు ద్వారా ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దోపిడీ వ్యవస్థ ఉన్నంత కాలం కమ్యూనిస్టుల పోరాటాలు ఆగవు అన్నారు నారాయణ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments