Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం

Webdunia
బుధవారం, 11 ఆగస్టు 2021 (18:15 IST)
వైకాపా నేత, వైఎస్సార్ సోదరుడు వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం సీబీఐ అధికారులు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. రహస్యంగా ఆయుధాల కోసం కోనసాగించిన అన్వేషణ జరిపిన సిబిఐ అధికారులు.. ఎట్టకేలకు వాటి జాడను కనుక్కున్నారు. పులివెందులలోని సునీల్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రోద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్ళల్లో సీబీఐ సోదాలు నిర్వహించారు.
 
ఢిల్లీ నుంచి కడపకు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం.. జిల్లాలోని 20మంది రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో కలిసి పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించింది.. ఆయుధాలు ఎక్కడ పడవేశానో గుర్తుకు లేదని సునీల్ యాదవ్ చెప్పడంతో.. తనదైన శైలిలో విచారణ జరిపింది సీబీఐ అధికారుల బృందం. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 
 
ఏకకాలంలో నలుగురి ఇళ్ళలో ఆయుధాల కోసం సోదాలు నిర్వహిస్తున్న సీబీఐ… వారిళ్లల్లోనే ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ కుమార్ యాదవ్ తో స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు సిబిఐ అధికారులు. ఆయుధాల విషయం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments