Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదల బొమ్మాళీ వదల అంటున్న ఆర్ఆర్ఆర్ - ఇపుడు సాయిరెడ్డికి షాక్

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (17:22 IST)
వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీ పెద్దలకు దిమ్మతిరిగే షాక్ ఇస్తున్నారు. మొన్నటికిమొన్న వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ న్యాయపోరాటం చేస్తున్నారు. ఇపుడు జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా ఉన్న వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. 
 
విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ విజయసాయి రెడ్డి కోర్టు షరతులు ఉల్లంఘించారని పిటిషన్‌లో ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. 
 
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. విజయసాయిరెడ్డికి శనివారం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఎంపీ విజయసాయిరెడ్డి, సీబీఐ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 10న విజయ సాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

Kamal: మణిరత్నం బర్త్ డే గా థగ్ లైఫ్ నుంచి విశ్వద నాయక సాంగ్ రిలీజ్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments