Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ బెయిల్ పిటిషన్ వాయిదా : సీబీఐకు కోర్టు సీరియస్ వార్నింగ్

Webdunia
సోమవారం, 17 మే 2021 (13:44 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను మే 26వ తేదీకి వాయిదావేసింది. అదేసమయంలో సీబీఐకు కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు మరోమారు సమయం కోరడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశం అంటూ హెచ్చరిక చేసింది. 
 
కాగా, పలు అవినీతి అక్రమాస్తుల కేసులో అరెస్టు అయిన సీఎం జగన్.. ప్రస్తుతం షరతుల బెయిల్‌పై ఉన్న విషయం తెల్సిందే. అయితే, ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, అందువల్ల జగన్ బెయిల్‌ను రద్దు చేయాలంటూ వైకాపాకే చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ నెల 7వ తేదీన దీన్ని కోర్టు విచారణకు స్వీకరించింది. ఆ సమయంలో కౌంటర్ దాఖలు చేయడానికి కొంత సమయం కావాలంటూ కోరడంతో ఈ నెల 17వ తేదీకి వాయిదావేసింది. ఆ ప్రకారంగా సోమవారం విచారణకు రాగా, మళ్లీ సమయం కావాలంటూ సీబీఐ తరపు న్యాయవాది కోరడంతో ఆగ్రహించిన న్యాయమూర్తి.. ఇదే చివరి అవకాశం అంటూ హెచ్చరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments